12.30.2009

30/12/2009

హ.... బంద్ అసలెందుకో ఈ బంద్.. గ్రేటర్ ఆంధ్రలో చదివిన ఈ వాక్యాలు ఆలోచింపజేస్తున్నాయి.. నిజమైన తెలుగువాడు దేహం ముక్కలైనా భరిస్తాడు కాని, రాష్ట్రం ముక్కలయితే భరించలేడుట. మనుషులు మతాలను సృష్టిస్తే, మతాలు దైవాలను సృష్టిస్తే, మనుషులు, మతాలు, దైవాలు ఈ భూమిని చీల్చాయట. జేసుదాస్ గారు ఒక పాత పాటలో అంటున్నారు. ఈ గొడవలు ఎప్పటికి సమసిపోతాయో..

ఇంట్లో పేపర్స్ చదువుకుంటూ ఏవో పరీక్షకి పేపర్స్ రాసుకుంటూ, ఒకసారి అమ్మని కలిసి,అలా అలా గడిపేసాను. పెద్దగా స్పెషల్ ఏమి లేదు ఈరోజు. ఎంటో రోజు గడవాలి కాబట్టి అన్నట్లుగా.. అలా..
****

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...